తెలంగాణ బడ్జెట్ ఇలా….

తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్.. ఆయా శాఖ‌ల‌కు కేటాయింపులు ఇలా.. హైద‌రాబాద్:- తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం శాస‌న‌స‌భ‌లో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 2,75,891 కోట్ల‌తో ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. రెవెన్యూ వ్య‌యం రూ. 2,01,178 కోట్లుమూల‌ధ‌న వ్యయం రూ. 29,669 కోట్లు నీటిపారుద‌ల శాఖ‌కు రూ. 28,024 కోట్లువ్య‌వ‌సాయ శాఖ‌కు రూ. 19,746 […]

ఒక జ్ఞాపకం – పివి కి నివాళి

వేములవాడకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు స్వర్గీయ మధు గుండయ్యగారి ఆత్మీయ రాజకీయ సహచరుడు మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం సంతోషదాయకం…  వీరిద్దరూ 1957 ప్రాంతీములో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ ధర్మకర్తలుగా పనిచేసారు. పీవీ గారికి మా కుటుంబం తరపున నివాళి… స్వాతంత్ర్య సమరయోధులు స్వర్గీయ మధు గుండయ్యగారి కుమారులు డా.మధు రాధాకిషన్, మధు శ్రీనివాస్ లు ఈ సందర్భంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు…పివికి భారతరత్న ప్రకటించడం […]

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,  సిఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి మరియు కార్యదర్శులను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలనందించిన ఐ అండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్ హైదరాబాద్, ఫిబ్రవరి 6 : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా ఎం. హనుమంతరావు సోమవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో పాటుగా, సమాచార […]

సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చమందించిన ఐ అండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చమందించిన ఐ అండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం. హన్మంతరావు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చమందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషనర్ హనుమంతరావు కు శుభాకాంక్షలు తెలిపారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from […]

“డి-ఆడిక్షన్” సెంటర్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

జిల్లాలో మాధకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్న వారిని సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో… జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లోని బస్తి దవాఖానలో ఆపరేషన్ విముక్తి లో భాగంగా ఏర్పాటు చేసిన “డి-ఆడిక్షన్” సెంటర్ ను ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ , జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ప్రారంభించారు Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional […]

మైనర్ డ్రైవింగ్ చట్ట ప్రకారం నేరం : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మైనర్ డ్రైవింగ్ చేసే వారిపై, మైనర్లకు వాహనాలు ఇస్తు ప్రోత్సాహిస్తున్న తల్లిదండ్రులపై,వాహన యజమానులపై చట్ట ప్రకారం కేసులు : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ లు. రాజన్న సిరిసిల్ల జిల్లా : (sampath p) జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక శ్రద్ధ ఉంచడం జరిగినదని తల్లిదండ్రులు,వాహన యజమానులు మైనర్ పిల్లలకు […]

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ గా ఎం. హన్మంతరావు బాధ్యతల స్వీకరణ

సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ గా ఎం. హన్మంతరావు బాధ్యతల స్వీకరణ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ గా ఎం. హన్మంతరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సమాచార, పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ లు నాగయ్య, కిశోర్ బాబు, జాయింట్ డైరెక్టర్ లు డి.శ్రీనివాస్, జగన్, వెంకటరమణ, వెంకటేశ్వర రావు, సిఐఈ రాధాకిషన్, డిడి లు, ఏడి లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాచార, […]

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామం: sampath p క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులుఆది శ్రీనివాస్ అన్నారు.. ఆదివారం తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో రాళ్లపేట ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని, క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ గెలుపు ఓటములను […]

గల్ఫ్ మృతుడి కుటుంబానికి ‘సాటా’ సాయం

గల్ఫ్ మృతుడి కుటుంబానికి ‘సాటా’ సాయం జగిత్యాల: సౌదీలో గుండెపోటుతో మరణించిన జగిత్యాల పట్టణ వాసి రఫీయోద్దీన్ కమాల్ కుటుంబానికి సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) అండగా నిలిచింది. ‘సాటా’ మహిళా సభ్యురాళ్ళు విరాళంగా పంపిన రూ.1 లక్షా 50 వేలు జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.ఎస్. లత శనివారం మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుని భార్య సుమేరా ఈ సందర్భంగా సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ ‘సాటా’ కు కృతజ్ఞతలు తెలియజేశారు.  […]

ప్రత్యేక అధికారుల పాలనలో ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలి :మంత్రి దాసరి అనసూయ (సీతక్క)

ప్రత్యేక అధికారుల పాలనలో ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలి :రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి దాసరి అనసూయ (సీతక్క) జగిత్యాల:  -ప్రత్యేక అధికారులతో గ్రామ పంచాయతీల పాలన అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి, అధికారులు –ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు గ్రామాలలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహణకై ఆదేశాలు –రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రణాళిక బద్ధంగా చర్యలు –ప్లాస్టిక్ […]

Verified by MonsterInsights