గవర్నర్ చేతులమీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న సాత్విక్

గవర్నర్ చేతులమీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న చిలుక సాత్విక్ మల్యాల :(హైదరాబాద్): జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన చిలుక సాత్విక్ బుధవారం రాష్ట్ర గవర్నర్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఛాన్స్ లర్, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతులమీదుగా రెండోసారి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఎంటెక్  స్ట్రక్చరల్ ఇంజనీర్ చిలుక సాత్విక్ హైదరాబాద్, రవీంద్ర భారతిలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 16వ స్నాతకోత్సవం సందర్భంగా సివిల్ ఇంజనీరింగ్ చదివిన సాత్విక్ వాస్తుశాస్త్రం […]

బయో ఏషియా 2024 సదస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హెల్త్‌ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.  నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజా ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​ బాబు పాల్గొని, ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్. సెమెంజా కు జీనోమ్ వ్యాలీ ఎక్సెలెన్స్ అవార్డును అందించి అభినందించారు. Sircilla SrinivasSircilla Srinivas […]

బిజెపి నాయకులు కాంగ్రెస్ చరిత్ర తెల్సుకొని మాట్లాడాలి…ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి

బిజెపి నాయకులు కాంగ్రెస్ చరిత్ర తెల్సుకొని మాట్లాడాలి…ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి బిజెపి అవాకులు చవాకులు పేలితే రావణాసురుడికి పట్టిన గతే పడుతుందనీ.. అరవింద్! కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకో అని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో  ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..బిజెపి విజయ సంకల్ప యాత్రలో భాగంగా జగిత్యాలలో బిజెపి నాయకుల ప్రసంగం ప్రజల్ని […]

తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సీనియర్ పాత్రికేయులు కే శ్రీనివాస్ రెడ్డి నియామకం

హైదరాబాద్: గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ప్రెస్ అకాడమీ మొట్టమొదటి చైర్మన్  గా బాధ్యతలు నిర్వహించి, అనుభవమున్నటువంటి సీనియర్ పాత్రికేయులు కే శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణ ప్రెస్ అకాడమీ/ మీడియా అకాడమీ  చైర్మన్ గా నియామకమైన సందర్భంగా మా హార్థిక శుభాకాంక్షలు…….  –Sircilla Srinivas, Journalist, Jagtial. Former IJU NC Member.  Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United […]

అధికారంలోనే విపక్షం-ఎమ్మెల్యే నిర్ణయం బేఖాతర్-కాయ్ రాజా కాయ్… ఒక్కో కౌన్సిలర్ కు అడ్వాన్స్ రూ.50 వేల ఎర?

అధికారంలోనే విపక్షం-ఎమ్మెల్యే నిర్ణయం బేఖాతర్  “బాబు చెప్పినా.. బ్రహ్మ చెప్పినా… ససేమిరా” అన్న చందాన ఆశావహులు –కాయ్ రాజా కాయ్… ఒక్కో కౌన్సిలర్ కు అడ్వాన్స్ రూ.50వేలు ఎర ? పట్టణంలో ప్రచారం –ఎమ్మెల్యే నిర్ణయాన్ని బలపరుస్తారో, డబ్బు ప్రభావానికి లొంగుతారో ?…వెయిట్ అండ్ సీ…. జగిత్యాల మున్సిపల్ లో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లదే మెజారిటీ అన్న సంగతి తెలిసిందే.అయితే, ప్రస్తుతం సాగుతున్న మున్సిపల్ రాజకీయంలో అధికారం కోసం స్వపక్షంలోనే విపక్షం తయారయ్యింది.చైర్పర్సన్ పదవీకాలం ఏడాది మాత్రమే […]

అధికారికంగా…అజాతశత్రువు, మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి-ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు అధికారికంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . మార్చి 2న మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జన్మదినాన్ని స్టేట్ ఫంక్షన్ గా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మంథని ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన శ్రీపాదరావు స్పీకర్ గా పని చేశారు. కాటారం మండలం […]

సామాజిక బాధ్యతతో అర్హులైన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించాలి: కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల : సామాజిక బాధ్యతతో అర్హులైన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. శనివారం సాయంత్రం IDOC సమావేశ మందిరంలో క్యాంపస్ అంబాసిడర్ లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కళాశాల, విద్య సంస్థలలో చదువుతున్న 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరి పేరును ఓటరుగా నమోదు చేయించాలని, మంచి వ్యక్తికి ఓటు వేసే విధంగా కృషి చేయాలని అన్నారు. గత […]

తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియామకం

ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను సర్కారు నియమించింది.అలాగే, రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యులుగా ఎం.రమేశ్‌, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్‌ మాలోత్‌ లను నియామకం చేసింది. కాగా, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గతంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంపిడిఓగా విధులు నిర్వర్తించారు. అనంతరం పదోన్నతిపై వరంగల్ జిల్లా పరిషత్ సిఈఓ గా పని చేశారు. అనంతరం వైఎస్ఆర్ హయాంలో […]

మహిళలు,చిన్నారుల సంరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

మహిళలు,చిన్నారుల సంరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయం అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.మహిళ భద్రతకు భరోసనిస్తూ జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శుక్రవారం ప్రారంభించారు.మహిళ భద్రతకు భరోసనిస్తూ, బాధిత మహిళలను, పిల్లలను అక్కున చేర్చుకొని, కొండంత ధైర్యానిస్తూ, భరోసా సెంటర్ ద్వారా మహిళల, పిల్లల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా భరోసా సెంటర్ సేవలు అందిస్తుందని జిల్లా ఎస్పీ అన్నారు. మహిళలు,చిన్నారుల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా […]

మన పివి కి ఘన నివాళులు: సిఎం

https://www.facebook.com/share/v/bPaRRBepbvepP8M7/?mibextid=2JQ9oc Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.

Verified by MonsterInsights