జిల్లాలో మాధకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్న వారిని సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో…

జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లోని బస్తి దవాఖానలో ఆపరేషన్ విముక్తి లో భాగంగా ఏర్పాటు చేసిన “డి-ఆడిక్షన్” సెంటర్ ను ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ , జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ప్రారంభించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights