సామాజిక బాధ్యతతో అర్హులైన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించాలి: కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల : సామాజిక బాధ్యతతో అర్హులైన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. శనివారం సాయంత్రం IDOC సమావేశ మందిరంలో క్యాంపస్ అంబాసిడర్ లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కళాశాల, విద్య సంస్థలలో చదువుతున్న 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరి పేరును ఓటరుగా నమోదు చేయించాలని, మంచి వ్యక్తికి ఓటు వేసే విధంగా కృషి చేయాలని అన్నారు. గత […]

తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియామకం

ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను సర్కారు నియమించింది.అలాగే, రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యులుగా ఎం.రమేశ్‌, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్‌ మాలోత్‌ లను నియామకం చేసింది. కాగా, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గతంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంపిడిఓగా విధులు నిర్వర్తించారు. అనంతరం పదోన్నతిపై వరంగల్ జిల్లా పరిషత్ సిఈఓ గా పని చేశారు. అనంతరం వైఎస్ఆర్ హయాంలో […]

మహిళలు,చిన్నారుల సంరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

మహిళలు,చిన్నారుల సంరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయం అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.మహిళ భద్రతకు భరోసనిస్తూ జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శుక్రవారం ప్రారంభించారు.మహిళ భద్రతకు భరోసనిస్తూ, బాధిత మహిళలను, పిల్లలను అక్కున చేర్చుకొని, కొండంత ధైర్యానిస్తూ, భరోసా సెంటర్ ద్వారా మహిళల, పిల్లల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా భరోసా సెంటర్ సేవలు అందిస్తుందని జిల్లా ఎస్పీ అన్నారు. మహిళలు,చిన్నారుల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా […]

మన పివి కి ఘన నివాళులు: సిఎం

https://www.facebook.com/share/v/bPaRRBepbvepP8M7/?mibextid=2JQ9oc Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.

తెలంగాణ బడ్జెట్ ఇలా….

తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్.. ఆయా శాఖ‌ల‌కు కేటాయింపులు ఇలా.. హైద‌రాబాద్:- తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం శాస‌న‌స‌భ‌లో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 2,75,891 కోట్ల‌తో ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. రెవెన్యూ వ్య‌యం రూ. 2,01,178 కోట్లుమూల‌ధ‌న వ్యయం రూ. 29,669 కోట్లు నీటిపారుద‌ల శాఖ‌కు రూ. 28,024 కోట్లువ్య‌వ‌సాయ శాఖ‌కు రూ. 19,746 […]

ఒక జ్ఞాపకం – పివి కి నివాళి

వేములవాడకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు స్వర్గీయ మధు గుండయ్యగారి ఆత్మీయ రాజకీయ సహచరుడు మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం సంతోషదాయకం…  వీరిద్దరూ 1957 ప్రాంతీములో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ ధర్మకర్తలుగా పనిచేసారు. పీవీ గారికి మా కుటుంబం తరపున నివాళి… స్వాతంత్ర్య సమరయోధులు స్వర్గీయ మధు గుండయ్యగారి కుమారులు డా.మధు రాధాకిషన్, మధు శ్రీనివాస్ లు ఈ సందర్భంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు…పివికి భారతరత్న ప్రకటించడం […]

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,  సిఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి మరియు కార్యదర్శులను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలనందించిన ఐ అండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్ హైదరాబాద్, ఫిబ్రవరి 6 : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా ఎం. హనుమంతరావు సోమవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో పాటుగా, సమాచార […]

సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చమందించిన ఐ అండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చమందించిన ఐ అండ్ పిఆర్ స్పెషల్ కమిషనర్ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం. హన్మంతరావు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చమందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషనర్ హనుమంతరావు కు శుభాకాంక్షలు తెలిపారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from […]

“డి-ఆడిక్షన్” సెంటర్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

జిల్లాలో మాధకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్న వారిని సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో… జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లోని బస్తి దవాఖానలో ఆపరేషన్ విముక్తి లో భాగంగా ఏర్పాటు చేసిన “డి-ఆడిక్షన్” సెంటర్ ను ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ , జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ప్రారంభించారు Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional […]

మైనర్ డ్రైవింగ్ చట్ట ప్రకారం నేరం : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మైనర్ డ్రైవింగ్ చేసే వారిపై, మైనర్లకు వాహనాలు ఇస్తు ప్రోత్సాహిస్తున్న తల్లిదండ్రులపై,వాహన యజమానులపై చట్ట ప్రకారం కేసులు : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ లు. రాజన్న సిరిసిల్ల జిల్లా : (sampath p) జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక శ్రద్ధ ఉంచడం జరిగినదని తల్లిదండ్రులు,వాహన యజమానులు మైనర్ పిల్లలకు […]

Verified by MonsterInsights