వేములవాడకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు స్వర్గీయ మధు గుండయ్యగారి ఆత్మీయ రాజకీయ సహచరుడు మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం సంతోషదాయకం… 

వీరిద్దరూ 1957 ప్రాంతీములో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ ధర్మకర్తలుగా పనిచేసారు. పీవీ గారికి మా కుటుంబం తరపున నివాళి…

స్వాతంత్ర్య సమరయోధులు స్వర్గీయ మధు గుండయ్యగారి కుమారులు డా.మధు రాధాకిషన్, మధు శ్రీనివాస్ లు ఈ సందర్భంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు…పివికి భారతరత్న ప్రకటించడం పట్ల తమ తండ్రి ఆత్మ  సంతోషిస్తుందని పేర్కొన్నారు…. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights