షబ్బీర్ అలీ ఘర్ వాపసి పిలుపు మేరకు.. భిక్నూర్ మండలం లోని పలు గ్రామాల నుండి BRS, BJP కార్యకర్తలు మాజీ మంత్రి, ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. షబ్బీర్ అలీ వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, భిక్నూర్ మండల అధ్యక్షులు భీంరెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, పట్టణ భిక్నూర్ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు సందీప్ జిల్లా నాయకులు లింబాద్రి, సిద్దగౌడ్, రవి, తిరుపతి, చందు తతిదరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights